కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపించిందని సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు చెబుతున్నారు. బీహార్ పై వరాల జల్లు కురిపించిన కేంద్రం... ఏపీకి మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఓవైపు బడ్జెట్ హడావుడిలో ఉంటూనే.. మరోవైపు ప్రజలకు మనీ ఇచ్చే విషయంపై కూడా ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరికీ రూ.25,000 ఇచ్చేలా ప్లాన్ చేసింది. మనీ రిలీజ్ అయిపోయాయి. ఎలా పొందాలో, ...
పురాతన కాలం నుంచి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన భారతీయ అరోమాథెరపీ ప్రకారం, తమలపాకుల సువాసన శరీరం, మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.