Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక్కోసారి అవి ప్రజలను ...
Panchangam Today: ఈ రోజు ఫిబ్రవరి 2వ తేదీ ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీరు కచ్చితంగా రాహుకాలం ఎప్పుడు ఉంది? తిథి, శుభ ...
కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్ విషయంలో ఏపీకి మొండిచేయి చూపించిందని సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు చెబుతున్నారు. బీహార్ పై వరాల జల్లు కురిపించిన కేంద్రం... ఏపీకి మాత్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. అర్హత లేని 18,036 మంది పేర్లు తొలగించి, ...
పురాతన కాలం నుంచి ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన భారతీయ అరోమాథెరపీ ప్రకారం, తమలపాకుల సువాసన శరీరం, మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో పబ్లో దొంగతనానికి యత్నించిన వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, బౌన్సర్ ...
శ్యామలాదేవిని పఠించటం వలన అన్ని రకాల చెడు, ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది. అలాగే భక్తుల భయం, ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఈ ...
నిరుద్యోగులకు స్వామి రామనంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు కోర్సుల్ని ఉచితంగా అందించడంతో పాటు ఉచిత ...
తమిళనాడుకు చెందిన దీప, రవి కుమార్ దంపతులు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి లక్షల్లో ...
అది ఖచ్చితంగా మీకు ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని మీకు తెలుసా? ఒక నిర్దిష్ట కల మిమ్మల్ని పదే పదే బాధపెడుతుంటే, ...
ఒకప్పుడు ఈ-గవర్నెన్స్ అన్నాం.. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ అంటున్నాం. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అన్నాం.. ఇప్పుడు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసింది. 'మన మిత్ర'తోనే అనేక సేవలు కేవలం వాట్సప్ లోనే అయిపోతాయి, ...
కాకినాడ, అనకాపల్లి జిల్లాల భవన నిర్మాణ కార్మికులు కేంద్ర బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపారు. ఆరు సంవత్సరాలుగా రాయితీలు, సహాయం అందకపోవడంతో ర్యాలీ నిర్వహించారు.